బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తీ గారు ఈ రోజు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. మరియు వారికి ఎటువంటి సమస్యలు లేవు. అందరు కరోనా టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగిందిి.